త్వరగా గృహ ప్రవేశాలు జరుపుకోవాలి

యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 15: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. రాజాపేట మండలం బూరుగుపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను ఆయన మంగళవారం పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. గోపాల్…
