ఇళ్ల పెండిరగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి

– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 24: డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులు త్వరగా పూర్తిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పెండిరగ్లో ఉన్న డబుల్…
