Tag Writer

నేల‌కొరిగిన సాహితీ మ‌హావృక్షం

అనిశెట్టి రజిత ప్రముఖ కవయిత్రి, రచయిత్రి , ఆర్గనైజర్, మహిళా వాది, , బహుజనవాది,  సోమవారం 11 ఆగస్టు 2025 న సాయంత్రం గుండె నొప్పితో అమరులయ్యారు. ఒక మహావృక్షం నేల కొరిగింది.  అని శెట్టి రజితతో 1990 నుండి 35 ఏళ్లుగా విడదీయని అనుబంధం. ఎప్పుడూ నిండుహృదయంతో అన్నా అనే ఆ పిలుపు ఇప్పటికీ…

మాజీ ప్రొఫెస‌ర్ సాయిబాబా క‌న్నుమూత‌

Professer GN Saibaba

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 :  దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవహక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త సాయిబాబా తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ శ‌నివారం రాత్రి కన్నుమూశారు. కాగా.. యూనివర్సిటీ పరిధిలోని రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసే సమయంలో ఆయనకు మావోయిస్టులతో…