Tag #Worship of Goddess Shakti #Governor couple participated #in Lok Bhavan

శక్తి స్వరూపిణి అమ్మవారి పూజ

– పాల్గొన్న గవర్నర్ దంపతులు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర, మార్చి 26: శ్రీరామ నవమిని పురస్కరించుకుని చైత్ర నవరాత్రి మహాష్టమి వేడుకలు దివ్యశక్తి ఆరాధనకు ప్రతీక అని రాష్ట్ర గవర్నర్  శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. గురువారం లోక్ భవన్ అధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా సంస్క తి కమ్యూనిటీ హాల్‌లో చైత్ర నవరాత్రి మహాష్టమి  ఫలహార వేడుకలు ఘనంగా…