పర్యావరణ హితంగా గణేష్ను పూజిద్దాం

– సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: పర్యావరణానికి హాని చేయని సహజంగా లభించే మట్టి విగ్రహాల వినాయకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణలో అందరూ బాగస్వాములు కావాలని సమాచార పౌర సంభందాల శాఖ స్పెషల్ కమిుషనర్ సిహెచ్.ప్రియాంక కోరారు. సమాచార శాఖ కార్యాలయంలో ఉద్యోగులకు మట్టి గణపతి విగ్రహాలను…
