ప్రజాహితం కోసం పనిచేస్తున్న పత్రిక ప్రజాతంత్ర

*ప్రజాహితం కోసం పనిచేస్తున్న పత్రిక ప్రజాతంత్ర – రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రజాతంత్ర దినపత్రిక క్యాలెండర్- 2025 ను ఐటి,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలిచి,ప్రజలకు దోహదపడే…
