నిర్దేశిత సమయానికి పనులు పూర్తి : మంత్రి పొంగులేటి

– మేడారంలో మంత్రుల పర్యటన – పనులను పర్యవేక్షించిన అమాత్యులు – భక్తులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పూర్తికి చర్యలు ములుగు, ప్రజాతంత్ర, నవంబర్ 12: మేడారంలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పదికోట్ల మంది భక్తులు వచ్చినా దర్శనానికి…
