తండ్రి ఆశయ సాధనకు అహర్నిశలు కృషి

– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముత్తారం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా వారి స్మారక కార్య క్రమాలు ఘనంగా నిర్వహించారు. ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామంలో ముందు గా శ్రీపాద రావు విగ్రహానికి మంత్రి శ్రీధర్ బా బు, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్…
