ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి
– శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి – నిధులను ప్రణాళిక బద్ధంగా వినియోగించాలి – ప్రజాప్రతినిధులకు ఉత్తమ్ కుమార్రెడ్డి సూచన సూర్యాపేట, ప్రజాతంత్ర,మార్చి 12 : ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99…
