కోయపోషగూడెం ఘటనపై స్పందించిన మహిళా కమిషన్
సుమోటోగా కేసు స్వీకరించినట్లు చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : మంచిర్యాల జిల్లా కోయపోషగూడెంలో జరిగిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి విచారణకు ఆదేశించారు. గిరిజన మహిళలపై జరిగిన దాడిని చైర్ పర్సన్ ఖండించారు. ఈ ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా…
