మణుగూరు మహిళలకు హాట్స్ ఆఫ్…!

మితిమీరిన ఇసుక లారీల వేగం . అడ్డుకున్న స్థానిక మహిళలు, రాస్తారోకో మణుగూరు,ప్రజాతంత్ర,అక్టోబర్19:మణుగూరు మండలంలోని రావిగూడెం గోదావరి నది నుండి ఇసుక లోడుతో వెల్తున్న లారీలను గురువారం సాయంత్రం మండలంలోని మణికంఠనగర్ గ్రామంలో మహిళలు ఇసుక లారీలను నిలిపివేసి, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు మాట్లాడుతూ నిత్యం…