మహిళల సమస్యలపై 22న రౌండ్ టేబుల్ సమావేశం

– సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశం – మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: అన్ని రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించేందుకు ఈనెల 22న రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఈ సమావేశానికి మహిళా ఉద్యోగులను ఆహ్వానిస్తున్నామని,…
