కామారెడ్డి జిల్లాలో దారుణం
-గెలిచిన సర్పంచ్ తమ్ముడి దాష్టీకం -ఓడిన అభ్యర్థిని ట్రాక్టర్తో ఢీ కొట్టిన వైనం -పలువురికి తీవ్ర గాయాలు.. హాస్పిటల్కి తరలింపు కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగియడంతో కక్షలు కార్పణ్యాలు బయటపడుతున్నాయి. గెలుస్తామన్న ధీమాతో బరిలోకి దిగిన అనేకమంది ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. సర్పంచ్ ఎన్నికల కోసం భారీగా డబ్బులు…
