బెంగాల్ తీరం దాటిన వాయుగుండం

నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై25: వాయువ్య బంగాళాఖాతం, బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చియ వాయువ్య దిశగా కదిలి ఉదయం బెంగాల్-బంగ్లా తీరాలను దాటిందని వాతావరణశాఖ తెలిపింది. సాగర్ ద్వీపానికి 80 కిలోటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. రాబోయే 24గంటల్లో ఉత్తర ఒడిశా, జార్ఖండ్ దుగా వాయువ్య, పశ్చిమ దిశగా…
