విపక్షాలు ఏకతాటిపైకి వచ్చేనా !
దేశ వ్యాప్తంగా విపక్షాల ఐక్య వేదికకు రంగం సిద్ధం అవుతోంది. ఓవైపు తెలంగాణ సిఎం కెసిఆర్ ఈ విషయంలో గట్టిగానే పోరాడుతున్నారు. మరోవైపు హర్యాణాలో చౌతాలా కూడా బీహార్ సిఎం నితీశ్తో కలసి ముందుకు సాగాలని నిర్ణయించారు. మరోవైపు ఈ నెల 25న ఇండియన్ నేషనల్ లోక్దళ్ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతాలా నిర్వహించతలపెట్టిన…