నిందితులను కఠినంగా శిక్షిస్తాం

– దర్యాప్తు సంస్థలు వేగంగా పనిచేస్తున్నాయి – కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి న్యూదిల్లీ,నవంబర్11: దిల్లీలోని ఎర్రకోట కారు పేలుడు ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. పేలుడు ఘటనపై భద్రతా, దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ చేస్తున్నాయని, నిందితులను కఠినంగా శిక్షిస్తాం అని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం…
