Tag #Will discuss with CM #journalists housing plots #Dy CM Bhatti

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సిఎంతో చర్చిస్తా

–  డిప్యూటి సిఎం భట్టి హామీ ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 9:సొసైటీలతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్టస్ ‌ఫెడరేషన్‌ ‌ఖమ్మం జిల్లా కమిటీ గురువారం చింతకాని మండలం లచ్చగూడెంలో సమర్పించిన వినతిపత్రంపై…