Tag #Will Dalits’ land #be seized? #Jagruti Kavita

దళితుల భూమిని దౌర్జన్యంగా లాక్కుంటారా?

-దుందిభి నదిలో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల ఇసుక దోపిడీ -తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాగర్‌ ‌కర్నూల్‌, ‌ప్రజాపతంత్ర,డిసెంబరు27:మెడికల్‌ ‌కాలేజీకి 40 ఎకరాల దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌పాలనలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌డ్‌ ‌కల్చర్‌ని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకువచ్చారని ఆక్షేపించారు. దుందిభి నదిలో బీఆర్‌ఎస్‌,…