17 నుంచి పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిపేస్తాం

– జిన్నింగ్ మిల్లుల హెచ్చరిక – మిల్లుల ప్రతినిధులతో చర్చించండి – వ్యవసాయ శాఖ కార్యదర్శికి మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: సీసీఐ తీసుకొచ్చిన నిబంధనలు తమకు నష్టాలు కలి గించే విధంగా ఉన్నందున జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఈనెల 17 నుంచి పత్తి కొనుగోళ్ల ను నిలిపివేస్తామని అల్టిమెటం జారీ…
