బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతాం

– అందరి ఆమోదంతోనే ముందుకు సాగుతాం – మంత్రి తుమ్మల వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: కులగణన ఆధారంగా బీసీల రిజర్వేషన్ల కోసం శాసనసభలో అన్ని పార్టీల ఆమోదం తీసుకొని హైకోర్టు, సుప్రీంకోర్టు ద్వారా న్యాయం కోసం ముందుకెళ్లామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. సత్తుపల్లిలో చేపట్టిన బీసీ బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొని…
