రంగనాయక్ సాగర్పై ఎందుకీ తాత్సారం

– ఆందోళన చేస్తున్న రైతుల అరెస్ట్ దుర్మార్గం – మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి10: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రంగనాయక్ సాగర్ కెనాల్ పనులు పూర్తి చేయాలంటూ నిరసనకు దిగిన రైతులను అరెస్ట్ చేయడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ ఖండించారు. సమస్యలపై ఆందోళన చేస్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాప్రభుత్వం…
