సింగరేణి బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

– టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల డిమాండ్ గోదావరిఖని, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థకు ఇప్పటివరకు ట్రాన్స్కో,…
