పెండింగ్ డీఏల చెల్లింపు ఎపుడో?

– ఉప ముఖ్యమంత్రిని నిలదీసిన హరీష్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా ఐదు డీఏలు పెండింగ్లో పెట్టారు.. వాటిని ఎప్పట్లోగా చెల్లిస్తారో మంత్రి సూటిగా సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్రావు అసెంబ్లీలో ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర…
