మజ్లిస్ ‘వందేమాతరం’ ఉల్లంఘనపై చర్యలేవి?

– మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారనేది మరిచారా? – స్పీకర్ను ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: పవిత్రమైన అసెంబ్లీ వేదికగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానిస్తే స్పీకర్ ప్రేక్షక పాత్ర వహించడాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆక్షేపించారు. వందేమాతరం గేయం…
