ప్రాజెక్టులు, నిర్వాసిత రైతుల సమస్యల సంగతేమిటి?

– మూడో రోజు అసెంబ్లీ ప్రారంభం – తమ నియోజకవర్గాల సమస్యలపై బీజేపీ సభ్యుల ప్రస్తావన హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3: అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు శనివారం ప్రారంభం అయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సమస్యలను సభ…
