Take a fresh look at your lifestyle.
Browsing Tag

Welfare schemes

పాలనలో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యం

అర్హులందరికీ ప్రతి  ప్రభుత్వ ఫలాలు పాలేరులో మంత్రి పొంగులేటి ఆకస్మిక పర్యటన ఖమ్మం :  ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు సైతం తన దృష్టికి వచ్చాయని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానని రాష్ర్ట రెవెన్యూ శాఖామంత్రి…
Read More...

పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం

రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పోస్టర్‌ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్‌ వైద్యంతో పాటు అన్ని రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఏంపానల్డ్‌ ఆసుపత్రిలో తక్షణమే అమలు చేస్తామని డిప్యూటీ సీఎం…
Read More...

భద్రాచలంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించిన

భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు ఆదివారం భద్రాచలం ఏరియా ఆసుపత్రి నందు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వైద్య సాయం 10 లక్షలు రూపాయలు పథకాన్ని ప్రారంభించారు.ఈ…
Read More...

కరోనా కష్టంలోనూ సంక్షేమ పథకాల అమలు

బురద జల్లే  యత్నాల్లో విపక్షాలు : కన్నబాబు కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా బురద జల్లేందుకే ప్రతిపక్షాలు సమయం కేటాయిస్తున్నాయని మంత్రి కన్నబాబు…
Read More...

వైఎస్సార్‌ ‌పాలనలో లబ్ధి పొందని గడప లేదు

పేదల పాలిట నిజమైన దేవుడు వైఎస్‌ ‌జగన్‌ ‌కృష్ణా : అనేక సంక్షేమ పథకాలతో దివంగత నేత వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని పెనమలూరు వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. నేడు వైఎస్సార్‌ ‌తమ…
Read More...

సంక్షేమ పథకాల ప్రధాత వైఎస్‌ఆర్‌

‌సంక్షేమ పథకాల ప్రధాత, అన్నదాతల ఆత్మబంధువు డాక్టర్‌ ‌వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి 71వ జయంతి వేడుకలను వరంగల్‌ ‌జిల్లా, గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్‌ అర్బన్‌, ‌రూరల్‌ ‌జిల్లా…
Read More...

సంక్షేమ పథకాలతో ప్రజా మన్ననలు పొందిన జగన్‌

నిమ్మగడ్డ వ్యవహార శైలి ముందునుంచీ అనుమానాస్పదమే మంత్రి మోపిదేవి వెంకటరమణ అమరావతి,జూన్‌ 25 :  ఏడాది పాలనలోనే సంక్షేమ పథకాల అమలు చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌ ‌రెడ్డి ప్రజల మన్ననలను పొందుతున్నారని రాష్ట్ర మంత్రి మోపిదేవి…
Read More...

గిరిజనులకు సంక్షేమ పథకాలు అందించాలి

ఐటిడిఏ ద్వారా గిరిజన సంక్షేమ అభివృద్ది పథకాలు గిరిజనులకు సకాలంలో అందేవిధంగా కృషి చేయాలని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్‌ ‌పోట్రు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటిడిఏ సమావేశ హాలులో ప్రజవాణి గిరిజన దర్బారు ఏర్పాటు…
Read More...