‘సబ్బండ వర్గాల’ ఆకాంక్షలు నెరవేరలే..!

“ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత ఉంటుంది.తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రణాళికలు, తెలంగాణ రైజింగ్ 2047 నూతన విధానాల రూపకల్పన రూపొందించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు సాగుతున్నది. రైతులకు రుణమాఫీ , కోటిమంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నం, నిరుద్యోగులకు 67వేల…
