Tag #welfare of journalists #is of utmost importance.#Minister Ponguleti

జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత

– మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టు సంఘాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 27: రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమం, భద్రత, వృత్తి గౌరవాన్ని కాపాడేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత్రికేయుల అక్రిడిటేషన్‌ అం‌శంపై అన్ని…