ఏటా జూలైలో హైదరాబాద్లో డబ్ల్యూఈఎఫ్ ఫాలో అప్ సదస్సు

– దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన – ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రదర్శన – ప్రత్యేక ఆకర్షణగా సినీ నటుడు చిరంజీవి దావోస్, జనవరి 21: ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్లో…
