తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు డబ్ల్యూఈఎఫ్ మద్దతు

– రైజింగ్ 2047 విజన్లో భాగస్వామ్యం పంచుకుంటాం – వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్ దావోస్, ప్రజాతంత్ర, జనవరి 22: దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, సీ4ఐఆర్ నెట్వర్క్…
