Tag #we will win #100 seats #in next elections #PCC Chief Mahesh

వొచ్చే ఎన్నికల్లో వందసీట్లు సాధిస్తాం

-జూబ్లీహిల్స్ ‌విజయంపై పీసీసీ చీఫ్‌ ‌నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌14: ‌వొచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 100 ‌సీట్లు గెలుస్తుందని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ ‌పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌గెలవడంతో నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నేరవేరుస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్…