ఎర్త్ సైన్స్ వర్సిటీని ప్రపంచస్థాయికి తీసుకెళ్తాం

– త్వరితగతిన అందుబాటులోకి తీసుకువస్తాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టిన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఆయన స్థాయిలోనే ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. దేశంలోనే అత్యున్నత యూనివర్సిటీని అంత త్వరగా భవనాలు, సకల…
