పతకాలు సాధించే క్రీడాకారులను తీర్చిదిద్దుతాం

– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పినపాక,ప్రజాతంత్ర,జనవరి 09 :రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే విధంగా ప్రభుత్వం క్రీడాకారులను తీర్చిదిద్దుతుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఏడూళ్ళ బయ్యారంలో పాఠశాల క్రీడా సమాఖ్య 69వ జాతీయ కబడ్డీ పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.…
