సాయుధ పోరాటాన్ని విరమిస్తాం

– ఫిబ్రవరి 15వరకు గడువు ఇవ్వండి – సామూహిక నిర్ణయం కోసం సమయం అవసరం ఎంఎంసీ జోనల్ కమిటీ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: తాత్కాలికంగా ఆయుధ పోరాటాన్ని విరమించుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్ ప్రత్యేక జోనల్ కమిటీ (ఎంఎంసీ) తరఫున అనంత్ పేరుతో సోమవారం లేఖ విడుదలైంది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆయుధ…
