కొడంగల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

– తొమ్మిది నెలల్లో రైల్వే లైన్ పనులు మొదలు – మహిళల పేరుతోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – రూ.103 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కొడంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 24: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఆడబిడ్డలు…
