భాజప్తా చెప్తున్నా.. హైదరాబాద్పై కాషాయ జెండా ఎగరేస్తాం

– ఒవైసీ ఆనందం కోసమే జీహెచఎంసీని ముక్కలు చేశారు – రేవంత్ రెడ్డి పాలిట అదే మరణ శాసనం కాబోతోంది – తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయ జెండా – కరీంనగర్ ప్రజలకు వందనం చేస్తున్నా – ఈ విజయం మహాశక్తి అమ్మవారికి అంకితం – కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి…
