ఎస్ఎల్బీసీ పూర్తి చేసి నల్గొండకు నీరు ఇస్తాం

– కేసీఆర్ పదేళ్లపాటు పట్టించుకోకుండా నిర్లక్ష్యం – ప్రజలను పట్టించుకోకుండా నిరంకుశంగా కెసిఆర్ పాలన – కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు – దొడ్డు బియ్యం రద్దు చేసి సన్న బియ్యం ఇస్తున్నాం -పేదలకు 4.50లక్షల ఇళ్లు మంజూరు చేశాం – దేవరకొండ సభలో సిఎం రేవంత్ దేవరకొండ, ప్రజాతంత్ర, డిసెంబరు…
