బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: సిద్ధిపేట జిల్లా జగదేవపూర్: మండలం లోని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన చెక్కల నర్సింలు, భీమరి అశోక్ కు చెందిన పెంకుటి ఇండ్లు గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పెంకుటి ఇండ్లు కూలిపోవడంతో ఎటు తోచని పరిస్థితి లో ఉన్న కుటుంబ సభ్యులు అధికార…
