Tag #We have reached #the point of #exporting our goods #BJP Chief Ramachandar

మన వస్తువులను ఎగుమతులు చేసే స్థాయికి చేరాం

– ‘ఆత్మనిర్భర్‌’ భారత్‌ లక్ష్యం కావాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో నిలవాలనే ఆలోచనతో అందరం ముందుకు సాగాలని, ప్రభుత్వాలు, ప్రజలు ఇదే దిశలో పనిచేయాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. ఈ ఆలోచన నుంచే ఆత్మనిర్భర్‌ అభియాన్‌ కార్యక్రమం…