పెట్రోలియం, గ్యాస్పై ఒత్తిడిని నియంత్రించాం

– పిఎన్జీ నెట్వర్క్ విస్తరణలో కేంద్రంతో సమన్వయం – ప్రభుత్వ చర్యలతో సులభతరమైన గ్యాస్ సరఫరా – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: పెట్రోలియం ఉత్పత్తులతోపాటు ఎల్పిజి గ్యాస్ సరఫరాలో పెరిగిన ఒత్తిడిని ప్రభుత్వం సమర్థవంతంగా నియత్రించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…
