చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమే

కేటీఆర్కు స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి మహబూబాబాద్, ప్రజాతంత్ర, జులై 8: కృష్ణా, గోదావరి బేసిన్లపై శాసనసభలో చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం స్ధింగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లెక్కలు తీసుకొని అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి…
