ఆపరేషన్ సిందూర్ 2.0 కు సిద్దంగా ఉన్నాం

– పాక్ ప్రేలాపనలపై ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది భోపాల్,నవంబర్1: అఫ్ఘానిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్పై నోరు పారేసుకుంటున్న పాక్కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మరోమారు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాక్ మళ్లీ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే ఆపరేషన్ సిందూర్ రెండో రౌండ్కు తాము రెడీగా ఉన్నామని అన్నారు. ఆపరేషన్…
