జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

-ఇఫ్తార్ వేడుకలు సామరస్యానికి నిదర్శనం – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పవిత్ర రంజాన్…
