Tag #We are committed #to the development #of Tribal and Adivasis #CM

ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేలకు సీఎం హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో…