‘ధరణి’ తిప్పలు తప్పిస్తున్నాం

– అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు – ఎన్నికలనాటి బొమ్మల ఇళ్ల నాటకాలకు చెక్ – రూపాయి లంచం లేకుండా నేరుగా ఖాతాల్లోకే నగదు – సత్తుపల్లి ప్రజా దర్బార్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి సత్తుపల్లి, ప్రజాతంత్ర, మే 21 : గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ధరణి పోర్టల్లోని లోపాల వల్ల పేదలు, రైతాంగం తీవ్ర…
