Tag #WaterDisputes

ట్రిబ్యునల్ – (2) 2013 కేటాయింపులకు ప్రామాణికత ఉందా ? 

2013 లో ఇచ్చిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు కర్ణాటక ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచుకొనే అవకాశం ఉంది . ఈ తీర్పు సుప్రీంకోర్టు స్టే తో కేంద్రం నోటిఫై చేయనందున చట్టబద్ధత లేదని బేసిన్ లోని మిగిలిన రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయి. అదే సమయంలో తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు రెండు కూడా ఆల్మట్టి జలాశయం…

జల వివాదాల కమిటీ మిధ్య యేనా?

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్యనే కాదు వివిధ రాష్ట్రాల మధ్య గల వివాదాలను అవి పెరిగి మాను కాకుండా మొలక దశలోనే పరిష్కారం కనుగొనే వైఖరి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. గడ్డ పారను నాన బెడతారు. ఇటీవల సంభవించిన పరిణామాలు పరిశీలించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే అసలు కమిటీ నియామకానికి మొగ్గు చూపుతారా? అనే అనుమానం కలుగుతోంది..

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్యనే కాదు వివిధ రాష్ట్రాల మధ్య గల వివాదాలను అవి పెరిగి మాను కాకుండా మొలక దశలోనే పరిష్కారం కనుగొనే వైఖరి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. గడ్డ పారను నాన బెడతారు. ఇటీవల సంభవించిన పరిణామాలు పరిశీలించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే అసలు…