మున్నేరు-పాలేరు లింక్ తో మూడు జిల్లాలకు నీరు

– రూ.162.57 కోట్లు కేటాయింపు – మున్నేరు వరద నీరు సద్వినియోగం – 40 ఎకరాల ఎన్.ఎస్.పి. ఆయకట్టుకు నీటి భద్రత – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 17: సహజ వనరులను వినియోగించడం ద్వారా వరద ప్రమాదాలను నివారించడంతోపాటు ఖమ్మం, సూర్యాపేట,మహబూబాబాద్ జిల్లాలకు సమృద్ధిగా సాగు నీరు అందించేందుకే ప్రభుత్వం…
