నిజామాబాద్ రూరల్ లో 2 లక్షల ఎకరాలకు నీరు

– ప్యాకేజ్ 21-ఏ పనులు కొనసాగిస్తాం – జిల్లాలో 7 లక్షల మెట్రిక్ టన్నుల ఖరీఫ్ ధాన్యం దిగుబడి – సన్నాలకు బోనస్ తో కలిపి చెల్లించిన మద్దతు ధర 2000 కోట్లు – జిల్లాలో 16 లక్షల మంది లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం -బి.ఆర్.ఎస్ హయాంలో ఒక్క తెల్ల రేషన్ కార్డు మంజూరు…
