ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురు దుర్మరణం
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. తేనె అమ్ముకునే 7గురు వరంగల్ నుంచి వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం జాతీయ రహదారిపై వరంగల్ నుంచి తొర్రుర్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇల్లంద వద్ద ఆటో ను ఎదురుగా వచ్చిన లారీ…
