వరంగల్ రైతు సంఘర్షణ సభ విజయవంతం
రైతులలో, ప్రజల్లో భరోసా నింపిన రాహుల్ వరంగల్/సుబేదారి, ప్రజాతంత్ర , మే 6 : తెలంగాణ పిసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన మొట్టమొదటి భారీ బహిరంగ సభ శుక్రవారం రాత్రి హనుమకొండ ఆర్టస్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వరంగల్ రైతు సంఘర్షణ సభ విజయవంతమైంది. సభకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు.…
